Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మట్టి పరీక్షపై రైతులకు అవగాహన..

మట్టి నమూనా సేకరణతో శాస్త్రీయ వ్యవసాయంపై రైతులకు సూచనలు మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి కే గ్రామంలో రైతులకు మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీసీఐ, కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మట్టి పరీక్ష వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, మట్టి నమూనాలను సేకరించే విధానం గురించి వివరంగా తెలియజేశారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని నిర్వాహకులు...

Read Full Article

Share with friends